కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు.
నకిలీ పత్రాలు సృష్టించి నిర్మిస్తున్న ఆరంతస్తుల భవన నిర్మాణాన్ని శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధి రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని 147 ప్లాట్ నంబ�
‘తెలంగాణలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యం. ఇందుకోసం బడ్జెట్లో రూ.34 వేల కోట్లు కేటాయించి ఆ మొత్తాన్ని మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించాం.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు తెలంగాణ అంటే ఏమిటో చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక కట్టడాలను లిస్ట్ చేసింది. అందులో కేసీఆర్ నిర్మించిన సచివాలయం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూ�
హైడ్రా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లపై ఫోకస్ పెట్టిందా? చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన అకాశహర్మ్యాలను నేలమట్టం చేయాలని భావిస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి హైడ్రా వర్గాలు.
ఒకప్పుడు లేక్సిటీగా పేరొందిన హైదరాబాద్.. కబ్జాలతో ఆ ఖ్యాతి కాలగర్భంలో కలిసిపోతున్నది.యథేచ్ఛగా జరుగుతున్న ఆక్రమణలతో నగరంలో చెరువులు, కుంటలు లేకుండాపోతున్నాయి. భవిష్యత్లో మహానగరం పరిస్థితి ప్రశ్నార�
గ్రేటర్లో భవనాలు, ఆస్తులను పక్కాగా లెక్కించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సాంకేతికతతో సర్వే చేయనున్నారు. దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలను మ్యాపింగ్�
హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్లలో అగ్నిప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 14 న ప్రారంభమైన అగ్నిమాపకశాఖ వారోత్సవాలు శనివారంతో ముగి�