విశాలమైన రహదారులు.. ఆకాశాన్ని అంటే ఎత్తయిన భవనాలు.. ఇవన్నీ నిన్నటి వరకు హాంకాంగ్, న్యూయార్క్ వంటి నగరాలకే పరిమితం. కానీ ఇప్పుడు హైదరాబాద్లోనూ చుక్కలను తాకేలా 60 అంతస్థుల భవనాలు నిర్మితమవుతున్నాయి.
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆసువులు బాసిన తమవారి త్యాగం వృథా కాలేదని.. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్�
ప్రతి మండలానికి డిజిటల్ స్థాయిలో అత్యాధునిక గ్రంథాలయాల భవనాలను నిర్మిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని రామలింగేశ్వరకాలనీలో బుధవారం రూ.1కోటితో నిర్మిం�
పల్లె దవాఖానల ద్వారా ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేలా ప్రభుత్వం పల్లె దవాఖానలపై దృష్టి సారించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 70 పల్లె దవాఖానల ద్వారా పల్లె ప్రజలందరికి ఉచితంగా నాణ్యమైన
గ్రేటర్లో నిబంధనలు ఉల్లంఘించి వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విద్యాసంస్
స్ట్ సిటీ తరహాలో హైదరాబాద్ నలుమూలలా హైరైజ్ కల్చర్ విస్తరిస్తున్నది. ఒకప్పుడు వెస్ట్ సిటీకి మాత్రమే పరిమితమైన ఆకాశహర్మ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప
సాగులో సమస్యలు వస్తే అన్నదాతలు వ్యవసాయాధికారులను కలువాలంటే ఒకప్పుడు మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయాభావం, ఆర్థికభారం రైతులపై అదనంగా పడేది. వ్యవసాయాధికారులు సాగులో అధ
బహుజన వర్గాలకు చెందిన 43 ఆత్మగౌరవ భవనాల కోసం కోట్ల రూపాయల విలువైన భూములను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం విప్లవాత్మక చర్య అని కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు
గ్రేటర్ వరంగల్ పరిధిలో టీఎస్ బీ పాస్ పక్కాగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ బీ పాస్ను బల్దియా అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ