గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ర�
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినవి 463 తొలగించినవి 297 మరమ్మత్తులు చేస్తున్నవి 166 ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్లు, భవనాలశాఖ చర్యలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం
ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ కోసం అనువైన స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్వేషిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ న�
వాటిని సమీప ప్రభుత్వ స్కూళ్లకు తరలించండి ఎంపీ పసునూరి ప్రశ్నకు కేంద్రమంత్రి సృ్మతి ఇరానీ సమాధానం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 12,122 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని, అద్దె భవనాల�
రాష్ట్ర పాలనలో సచివాలయం ఎలాగో.. గ్రామాల్లో పరిపాలనకు గ్రామ పంచాయతీ భవనం కీలకం. అలాంటి పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడ�
తక్షణం 1,000 కోట్లు కావాలి.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా సుమారు 1,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిని సకల హంగులతో తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో వాసాలమర్రి అభివృద్ధి ప�
గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పు�
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బా�
గిరిజన ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ ప్రణాళికలను సిద్ధం �
గ్రేటర్లో శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు జీహెచ్
అన్ని పోలీస్స్టేషన్లకూ భవనాలు: డీజీపీ సిరిసిల్ల రూరల్, మే 14: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిస�