బహుజన వర్గాలకు చెందిన 43 ఆత్మగౌరవ భవనాల కోసం కోట్ల రూపాయల విలువైన భూములను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం విప్లవాత్మక చర్య అని కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు
గ్రేటర్ వరంగల్ పరిధిలో టీఎస్ బీ పాస్ పక్కాగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ బీ పాస్ను బల్దియా అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ
గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ర�
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినవి 463 తొలగించినవి 297 మరమ్మత్తులు చేస్తున్నవి 166 ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్లు, భవనాలశాఖ చర్యలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం
ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ కోసం అనువైన స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్వేషిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ న�
వాటిని సమీప ప్రభుత్వ స్కూళ్లకు తరలించండి ఎంపీ పసునూరి ప్రశ్నకు కేంద్రమంత్రి సృ్మతి ఇరానీ సమాధానం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 12,122 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని, అద్దె భవనాల�
రాష్ట్ర పాలనలో సచివాలయం ఎలాగో.. గ్రామాల్లో పరిపాలనకు గ్రామ పంచాయతీ భవనం కీలకం. అలాంటి పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడ�
తక్షణం 1,000 కోట్లు కావాలి.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా సుమారు 1,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిని సకల హంగులతో తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో వాసాలమర్రి అభివృద్ధి ప�
గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పు�
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బా�