Man Jumps From Mantralaya Building | మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయం బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి దూకాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సెఫ్టీ నెట్లో అతడు పడ్డాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నార�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు రూ.3 కోట్ల విలువ చేసే భవనాన్ని విరాళంగా అందజేశారు. చైతన్యపురికి చెందిన టీ శారద, హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మ�
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) హైదరాబాద్లో కొత్తగా మరో భవనాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్లో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో స్మార్ట్ డాటా సెంటర్ను నిర్మిస్తున్న
Man Jumps Off Roof | ఒక వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో బిల్డింగ్పై ఉన్న ఒక వ్యక్తి అక్కడి నుంచి కిందకు దూకాడు. (Man Jumps Off Roof) ఈ సంఘటనలో అతడితోపాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
భవన, వ్యాపార, పరిశ్రమల యజమానులు సరైన అగ్నిమాపక వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలన�
సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
Nigerian Man | నైజీరియా (Nigerian Man) దేశానికి చెందిన డినోజువో, ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలోని ఒక భవనంలో నివసిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు మరణించిన సంగతి తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న అతడు వింతగా ప్రవర్తిం
పకీర్లకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి నర్సంపేట రోడ్డులోని అబ్నుస్ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పకీర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
Viral Video | బిల్డింగ్ కూలడం (Building collapses) చూసిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే ఫైర్, పోలీస్ శాఖలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Viral Video | అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి ఆ భవనం కుప్పకూలింది. కేవలం ఐదు సెకండ్లలో ఆ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ భవనం చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
నాసిరకం లిఫ్టు ఏర్పాటు చేసిన ఎస్వీ ఎలివేటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమాని నవీన్కు జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు చిట్నేని లతాకుమారి,సభ్యులు వి.జనార్దన్రెడ్డ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
భవిష్యత్తులో తాము చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తున్నది.