నాసిరకం లిఫ్టు ఏర్పాటు చేసిన ఎస్వీ ఎలివేటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమాని నవీన్కు జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు చిట్నేని లతాకుమారి,సభ్యులు వి.జనార్దన్రెడ్డ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
భవిష్యత్తులో తాము చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తున్నది.
తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తర్వాత తంగళ్లప�
పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కారు.. మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ప్రస్తుతం పంచాయతీలకు ఆధునిక హంగులతో సొంత భవనాలు నిర్మిం
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఎప్పటికప్పుడు సమ్యలను పరిష్కరిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని నిధు�
విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న సెంటెనరీ(శతా
జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ�
తరగతి, సబ్జెక్టు వారీగా కనీస సామర్థ్యాల సాధన నుంచి తరగ తి స్థాయి సామర్థ్యాలను సాధించడానికి కృషి చేయా లనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం న�
‘జిల్లా ఏర్పాటుతోనే సమూల మార్పులు వచ్చాయి.. సర్కారు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి’ అంటూ రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జ
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు త్వరలోనే రోబోటిక్ థియేటర్ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�
శిథిలావస్థలో ఉన్న భవనం రెండో అంతస్తులోని ప్రహరీ కూలింది. ఆ భవనంలో చిక్కుకున్న 17 రోజుల చిన్నారితో సహా 12 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మీర్చౌక్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిం�
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
ఒకటా రెండా.. తెలంగాణ మునుపెన్నడూ చూడనివి.. చూస్తామని ఊహించనవి.. అత్యద్భుత కట్టడాలు!! ఇవి మేడలు కాదు.. తెలంగాణ ప్రగతి జాడలు.. తెలంగాణ నవ్య భవితవ్యానికి బంగారు బాటలు