ములుగులో జిల్లా కోర్టుతో పాటు ఏటూరునాగారంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును జూన్ 2న ప్రారంభించేందుకు న్యాయశాఖ అధికారులు అద్దె భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ములుగు, ఏటూరునాగారంలో
యుద్ధ ప్రాతిపదికన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఎదిరేపల్లి గ్రా మంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50లక్షలతో చేపడుతున్న పాఠశాల నిర్మా ణ పనులను సోమవారం
దవాఖాన పురాతనమైనా వైద్య సేవలు మాత్రం అమోఘం. ఇక్కడ కరోనా వైద్యం సేవలతోపాటు అన్ని రకాల చికిత్సలకు మందులు ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్�
శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల
ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్గా మారిన మహానగరంలో ఆహా అనిపించేలా మరో భవనం రూపుదిద్దుకున్నది. ఇస్లే ఆఫ్ స్కై (ఆకాశ ద్వీపం) అని పిలువబడే ఈ భవనంలో అంతస్తుకు ఒకటి చొప్పున 28 ఫ్లాట్లు నిర్మించారు. సాధారణంగా ఒక అపార్ట్�
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్లో ఓ షాపింగ్ మాల్ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్ వేయడంకోసం
అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్పత్రి భవనం పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి (30) అనే యువకుడు నిన్న రాత్రి కుటుంబ కలహాలతో పురుగు�
డ్వాక్రా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని ర�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ కోరారు. శుక్రవారం ఆమె శాసనసభ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేస�
సైదాబాద్ : మూడు అంతస్తుల భవనంపై పనిచేస్తున్న మేస్త్రీ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం…మ�
ఎడ్లబండి| వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఎడ్లబండిని బైక్ ఢీకొట్టి ఒకరు, బిల్డింగ్ పైనుంచి పడి మరొకరు మృతిచెందారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో శనివారం తెల్లవారుజాము
ముంబై: ఒక యువతి ఎత్తైన బిల్డింగ్ పైనుంచి పడి కిటికీ ఊచలకు చిక్కుకుని వేలాడసాగింది. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు శ్రమించి ఆమెను రక్షించారు. మహారాష్ట్రలోని ప�