జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ�
తరగతి, సబ్జెక్టు వారీగా కనీస సామర్థ్యాల సాధన నుంచి తరగ తి స్థాయి సామర్థ్యాలను సాధించడానికి కృషి చేయా లనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం న�
‘జిల్లా ఏర్పాటుతోనే సమూల మార్పులు వచ్చాయి.. సర్కారు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి’ అంటూ రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జ
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు త్వరలోనే రోబోటిక్ థియేటర్ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�
శిథిలావస్థలో ఉన్న భవనం రెండో అంతస్తులోని ప్రహరీ కూలింది. ఆ భవనంలో చిక్కుకున్న 17 రోజుల చిన్నారితో సహా 12 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మీర్చౌక్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిం�
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
ఒకటా రెండా.. తెలంగాణ మునుపెన్నడూ చూడనివి.. చూస్తామని ఊహించనవి.. అత్యద్భుత కట్టడాలు!! ఇవి మేడలు కాదు.. తెలంగాణ ప్రగతి జాడలు.. తెలంగాణ నవ్య భవితవ్యానికి బంగారు బాటలు
ముంబై: రెస్టారెంట్ సిబ్బంది దాడి నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకడంతో మరణించాడు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల వ్యక్తి ఎరవాడలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక�
నిజామాబాద్లో బీసీ భవన్ నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి సహకరించాలని ఆ జిల్లా బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు
భవనం పైనుంచి పడి ఓ సినీ నిర్మాత మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కోకాపేట మూవీ టవర్స్లో నివాసముండే జి.రాజేంద్రప్రసాద్(8
యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ
నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �
నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లను అభివృద్ధి చేసి రామగుండాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. రామగుండం నియోజకవర్గానికి గొప్ప భవిష్యత్ ఉందనీ, అది త్వరలోనే ఈ ప్ర