హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ మ
హైదరాబాద్, మార్చి 07 : రాష్ట్ర బడ్జెట్లో జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ �
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.65 వేల కోట్ల నిధులను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు, ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.1.75 లక్షల కోట్ల ను
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు.. అచ్చేదిన్ ఏమో గానీ.. తాజా బడ్జెట్ చూస్తుంటే జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలకు, రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తామనే విషయం ప్రస్తావించ�
Union Budget: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కు రూపం, స్వర�
Work from Home allowance | కేంద్ర బడ్జెట్పై ముందు నుంచి వేతన జీవులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపులు లేదా రాయితీలు ఇవ్వడంతో పాటు.. వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులకు శుభవార్త చెబుతారేమో అని ఆ�