న్యూఢిల్లీ: పీఎం ఈవిద్య ద్వారా ప్రసారం చేస్తున్న ‘ఒక తరగతి, ఒక టీవీ ఛానల్’ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న 12 నుండి 200 టీవీ ఛానళ్లకు విస్తరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో
Union Buget: కేంద్ర బడ్జెట్లో ( Union Buget ) ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేద గత కొన్నేండ్లుగా ఆనవాయితీగా వస్
Budget2022 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitharaman ) మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ( Union Budget )ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. వచ్చే 25 ఏండ�
Union Budget 2022 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో 2022-2023 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ డిజిటల్ పద్ధతిలో (కాగిత రహితంగా) బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.