CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్పై తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్.. బడ్జెట్కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహకు గురి చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని నిష్ర్పయోజనకర బడ్జెట్ ఇది అని సీఎం కేసీఆర్ మండిపడ్డా
Loksabha adjourn: లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఆ వెంటనే స్పీకర్ ఓంబిర్లా సభను రేపటికి వాయిదావేశారు. కాగా, ఈ 2022-23 బడ్జెట్ వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. �
Digital rupee | క్రిప్టో కరెన్సీని భారత ప్రభుత్వం నిషేధిస్తుందా? లేదా ఆంక్షలతో అమలు చేస్తుందా? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై చాలా రోజులుగా చర్చ జరుగ�
GST collections: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేని విధంగా 2022 జనవరి నెలలో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చె
Kisan Drones: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కిసాన్ డ్రోన్లు వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కిసాన్
Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద�