Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా.. డామన్ గంగ- పింజల్, పర్ టాపి- నర్మదా, గోదావరి -కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా- కావేరి నదులను అనుసంధానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వీటితోపాటు గంగానదీ తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రియ సాగుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ 2022-23 లైవ్ అప్డేట్స్..
Union Buget: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500 కోట్లు.. పీఎం హౌసింగ్ స్కీమ్కు ఎంతంటే..!
డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ