ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు
రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులను కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకగా �
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? అని ప్రశ్నించారు. దేశం అంట
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏడేండ్లు గడిచాయి.. హామీల అమలు ఎక్కడ? తప్పులను ఎత్తిచూపితే మతం గుర్తొస్తుందా? రాజ్యసభలో కేంద్రాన్ని తూర్పారబట్టిన విపక్ష�
Telangana | తెలంగాణ బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్పై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయ
పరిచయం చేయనున్న ఆర్బీఐ బడ్జెట్లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ తర్వాత డిజిటల్ రుపీని పరిచయం చేస్తుందని కేంద�
ఇన్నాళ్లూ క్రిప్టోను గుర్తించబోమన్న కేంద్రం ఇప్పుడు ఆదాయంపై 30 శాతం పన్ను హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): క్రిప్టో కరెన్సీపై కేంద్రం రివర్స్ గేర్ తీసుకున్నది. మొన్నటివరకు క్రిప్టోను ఒక కరెన్సీగ
ఏ వర్గానికీ లభించని చేయూత వేతన జీవులకు నిరాశే దక్కని పన్ను ఊరట ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధులకు కోత వైద్యారోగ్యానికి, విద్యకు నిధులు అంతంతే 40 కోట్ల ఎస్సీ, ఎస్టీలకు 12 వేల కోట్లేనట! 60 వేల కోట్లతో 140 కోట్ల మంది�
పంట మార్పిడిపై పట్టింపు లేదు ఎమ్మెస్పీ చట్టం ముచ్చట లేదు రైతుల డిమాండ్లపై ఊసే లేదు సబ్సిడీల్లేవు.. ఆదాయాన్ని పెంచే మార్గాల్లేవు 12 కోట్ల టన్నుల పంట సేకరిస్తమన్నరు కానీ రాష్ర్టానికో తీరు వ్యవహరిస్తున్నరు
ఈ బడ్జెట్ ఎవరి సంక్షేమం కోసం? ధర్మ శ్లోకం చదివి… అధర్మాన్ని ప్రవచించిన నిర్మల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరిస్తున్నది? ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకోసం ఉన్నట్టు? ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై కేంద్ర
గుక్కపట్టి ఏడ్చే బిడ్డ దుఃఖంలో పాలివ్వమని తల్లిని అర్థించే వేదన ఉంది. ఆ బాధను అర్థం చేసుకున్న మహిళే తల్లి అవుతుంది. సమస్యల్లో అల్లాడిపోయే జనం చేసే ఆర్తనాదాల్లో మమ్మల్ని ఆదుకోండన్న అభ్యర్థన ఉంది. దానిని �
కొత్తగా పెద్ద పథకాలేం లేవు ల్యాబ్లకు నామమాత్ర నిధులు మానసిక సమస్యలపై కొత్త స్కీమ్ బాధితుల కౌన్సెలింగ్కు టెలి సెంటర్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆరోగ్య రంగానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో పెద్దగా ప్రక�