నరేంద్ర మోదీకి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే అని.. వాళ్లకు చెప్పినా లాభం లేదు. దున్నపోతు మీద వాన పడినట్టే ఉంది.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికే పట్టిన దరిద్రం అంటే.. రాష్ట్రానికి ఇంకెక్క�
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు.. అచ్చేదిన్ ఏమో గానీ.. తాజా బడ్జెట్ చూస్తుంటే జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
Union budget 2022 : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో బడ్జెట్ అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు బడ్జెట్ను
Nirmala Sitaraman : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరర్ధకమైన బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా
కేంద్రం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ ఎవ్వరికీ పనికిరాని బడ్జెట్ అన్నారు. బీజేపీకి అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఎదురుగాలి వీస్త�
CM KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని బీజేపీ వాళ్లు ముద్దాడుతారు అని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రగ
సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్ 2022పై స్పందించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణమైన బడ్జెట్ అన్నారు. క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను వసూలు చేస్తామని కేంద్ర మంత్రి న�
CM KCR | హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర పట్టడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నాడు అని మోదీని కేసీఆర్ తీవ్రంగ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనదైన శైలిలో విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022పై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్ దారుణమైన బడ్జెట్ అన్నారు. పచ్చి అబద్ధాలు మ
Union Budget: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. ప్రగతి భవన�