Union Budget 2022 | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్పై చాలామంది విపక్ష నాయకులు, ఇ�
న్యూఢిల్లీ: ప్రజల మానసిక ఆరోగ్యం కోసం, జాతీయ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐఐటీ బెంగళూరు సాంకేతిక మద్దతు అందిస్తుందని �
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్పై తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్.. బడ్జెట్కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహకు గురి చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని నిష్ర్పయోజనకర బడ్జెట్ ఇది అని సీఎం కేసీఆర్ మండిపడ్డా
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు రక్షణ రంగానికి నిధులను కేంద్ర బడ్జెట్లో పెంచారు. సాయుధ బలగాల ఆధునీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది 5,25,166.15 కో�
Loksabha adjourn: లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఆ వెంటనే స్పీకర్ ఓంబిర్లా సభను రేపటికి వాయిదావేశారు. కాగా, ఈ 2022-23 బడ్జెట్ వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. �
Digital rupee | క్రిప్టో కరెన్సీని భారత ప్రభుత్వం నిషేధిస్తుందా? లేదా ఆంక్షలతో అమలు చేస్తుందా? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై చాలా రోజులుగా చర్చ జరుగ�
GST collections: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేని విధంగా 2022 జనవరి నెలలో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చె
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు లక్ష కోట్ల వరకు వడ్డీ రహిత రుణాలు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బ�