Kisan Drones: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కిసాన్ డ్రోన్లు వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కిసాన్
Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద�
న్యూఢిల్లీ: పీఎం ఈవిద్య ద్వారా ప్రసారం చేస్తున్న ‘ఒక తరగతి, ఒక టీవీ ఛానల్’ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న 12 నుండి 200 టీవీ ఛానళ్లకు విస్తరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో
Union Buget: కేంద్ర బడ్జెట్లో ( Union Buget ) ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేద గత కొన్నేండ్లుగా ఆనవాయితీగా వస్
Budget2022 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitharaman ) మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ( Union Budget )ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. వచ్చే 25 ఏండ�
న్యూఢిల్లీ: రాబోయే 3 సంవత్సరాలలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను మెరుగైన సామర్థ్యంతో తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టార�
Union Budget 2022 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో 2022-2023 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ డిజిటల్ పద్ధతిలో (కాగిత రహితంగా) బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
Union Budget | ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం జరుగనున్నది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్కు ఆహ్వానించింది. ఈ సారి సమావేశం వర్చువల్గా జరుగనున్నది. వచ్చే
Union Budget -2022 | ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు 2022-23 బడ్జెట్ను లోక్సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్ మహమ్మారి దృష్ట్యా పార్లమెంట్ ఉభయ