FM Nirmala Sitharaman: ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. 2025 వార్షిక సంవత్సరానికి చెందిన బడ్జెట్లో విద్య, ఉద్యోగం, నైపుణ్యం రంగాల కోసం 1.4
Work from Home allowance | కేంద్ర బడ్జెట్పై ముందు నుంచి వేతన జీవులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపులు లేదా రాయితీలు ఇవ్వడంతో పాటు.. వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులకు శుభవార్త చెబుతారేమో అని ఆ�
Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద�
Budget2022 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitharaman ) మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ( Union Budget )ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. వచ్చే 25 ఏండ�
మదుపు మొదలు పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం. వీటిలో ఏక మొత్తంగాగానీ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా చిన్న మొత్తాలతో ప్రతినెలగానీ మదుపు చేయవచ్చు. అయితే మొదటి మ�
మార్కెట్ పల్స్ ఊహించినట్టుగానే దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులతో ట్రేడ్ అయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 2.8 శాతం మేర కరెక్షన్కు గురైంది. దీంతో నిఫ్టీ ఇప్పటికీ స్వల్పకాలిక చలన సగటులకు దిగు
విభజన హామీలను నెరవేర్చండి ట్విట్టర్లో ప్రధాని మోదీకి కేటీఆర్ వినతి హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి న�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వద్ద ప్రస్తావనలు రాష్ర్టానికి నిధులు, విద్యాసంస్థలపై విజ్ఞప్తులు మరి ఈ ఏడాది బడ్జెట్లోనైనా కేటాయిస్తారా? హైదరాబాద్, జనవరి 30: తెలంగాణకు హక్కుగా రావాల్సిన సంస్థలు, నిధులు, చట్�
ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలుబాండు పేపర్లు.. బండెడు హామీలుపసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలునిధుల వరద పారుతుందని గప్పాలుతుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయమూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదుకేంద్రం నుం�
80 సీ పరిమితి లక్ష రూపాయలకు పెంచాలి రాబోయే బడ్జెట్పై ఇన్సూరెన్స్ సంస్థల డిమాండ్ ముంబై, జనవరి 26: ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియం చెల్లింపు కోసం ప్రత్యేకంగా కనీసం లక్ష రూపాయల వరకై�
పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక సమావేశాలు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అరవింద్ కుమార్ లేఖ హైదరాబాద్, జనవరి 24 : రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్ రూపకల్పన కోసం ప్రత
ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోని మోదీ సర్కార్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ భువనగిరి అర్బన్, జనవరి 24: తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతున్నదని రాజ్�
గంపెడాశలు పెట్టుకున్న సగటు వేతన జీవులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను మరో వారం రోజుల్లో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. కరోనాతో అతలాకుత�