పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాం డ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర�
బీఆర్ఎస్వీ నాయకులు కన్నెర్రజేశారు. గ్రూప్-1 మెయిన్స్లో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీకి కమిషన్ ఏజెంట్గా టీజీపీఎస్సీ మారిందని ఆరోపించారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,
గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు తీర్పు మేరకు రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం బీఆర్
గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కాకతీయ యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూ మొదటి గేటు వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హే మంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అ�
సీసీసీ నస్పూర్, జూలై 31 : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని, గోదావరి నదిపై తెలంగాణ హక్కులు కాపాడాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ముసె రాము స్పష్టంచేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కళాశాలల్లో తెలంగాణ నీటి వనరులపై బీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జ�
ఏపీ నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం ఆవిష్కరించారు.
తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు బీఆర్ఎస్వీ నేతలు నడుం బిగించారు. ‘జంగ్ సైరన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఏపీ జలదోపిడీపై శనివారం నుంచి ఈ �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కాకతీయ యూనివర్సిటీ భూమిని కేటాయించడం అన్యాయం అని, కేయూ భూముల జోలికి రానొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శరత్ చంద్ర అన్నారు.
జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు.
BRSV leaders | తరుగు పేరుతో ధాన్యం పండించిన రైతులను సెంటర్ల నిర్వాహకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందని బీఆర్ఎస్వీ నాయకులు కురువపల్లయ్య ఆరోపించారు.