ఆర్మూర్లో చేసిన అభివృద్ధి ఏమిటని, ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి చెప్పాలని, ఈ విషయంపై చర్చించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్వీ నాయకుడు అభిలాష్రెడ్డి సవాల్ విస�
విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేసి, రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండ్ సంజయ్ కొడుకు బండి సాయిభగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యం�
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్వీ నాయకులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్ట�
ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని పోరాడుతున్నందునే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వీ నాయకులు అగ్గు క్రాంతి, మీరా, శ్రవణ్, షాహిద్ అన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని, ఉద్యోగులకు వేతనాలు తగ్గించాలని ప్రజా వ్యతిరేకంగా ఉన్న విద్యాకమిషన్ నివేదిక ప్రతులను సోమవారం ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులు చింపివేశారు. విద్యార్థుల ఫీజు
సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ ) విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడు