గులాబీ జెండాతోనే నా ప్రయాణం సాగింది. ఎందుకంటే... ఆ జెండా, నేను ఒకే ఈడోల్లం కాబట్టి. నాకు గులాబీ జెండాకు మూడు, నాలుగేండ్లు అటుఇటైనా... గులాబీ జెండాతోనే సాగింది నా వయసు. అందుకే తెలంగాణపై మమకారం నా మనసులో లోతుగా ప
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై �
బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ నిర్బంధం కొనసాగుతున్నది. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న వారి గొంతులను నొక్కేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ని �
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University )నిరసనలు చేపట్టొద్దని ఇచ్చిన సర్క్యులర్ని రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు నిషేధిస్తూ వర్సిటీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని పట్టణ బీఆర్ఎస్వీ(BRSV )నాయకులు డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ అవినాష్ కాలేజీ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వెంటనే ఆ కాలేజీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులు గొడవపడ్డ కారణంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుత�
BRSV leaders | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళనకు దిగిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) నాయకులను పోలీసుల�
ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపూర్కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీ
కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకుల విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఖాజూమహ్మద్ మండిపడ్డారు. శని�