ఉస్మానియా యూనివర్సిటీ/కరీంనగర్ కమాన్చౌరస్తా/యాదగిరిగుట్ట/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఓ బోగస్ అని బీఆర్ఎస్వీ నాయకులు, నిరుద్యోగులు మండి
నిబద్ధతకు మారుపేరు కేసీఆర్ అని బీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువై ఉన్న కేసీఆర్ ప్రతిరూపాన్ని కుట్రలు, అక్రమ కేసులతో తుడిచివేయలేరని, సుప్రీంకోర్టు తీర్పు దానికి నిలువెత�
ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయూలో మరోసారి రాజుకున్న ఉద్యమ వేడిని అణచివేసేందుకు నిర్బంధకాండ కొనసాగిస్తున్నది.
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి.. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డీఎస్సీ అభ్యర్థుల పోరుబాట ఉగ్రరూపం దాల్చింది.
‘గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.
Job calendar | పాలమూరు వర్సిటీలో విద్యార్థులు నిరసనకు దిగారు. గద్దెనెక్కిన వెంటనే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్(Job calendar )ప్రకటించి వంద రోజుల్లోనే నెరవే రస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడు నెలలు కా�
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యలపై మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హాజరుకానున్న నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మండల పరిధిలోని ఎలిమినేడు, కప్పాడు గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న రైస్మిల్లు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎలిమినేడు సర్పంచ్తో పాటు పంచాయతీ క�
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ ప్రధాని మోదీ ‘అచ్చేదిన్ ఆయేగీ’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.