బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గురుకులబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శనక�
గురుకుల పాఠశాల గేట్లు మూసుకుని ఇంకా ఎంత మంది విద్యార్థులను పొట్టన పెట్టుకోవాలని ప్లాన్ వేశారో చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లాలో చేపట్టిన గురుకులాల బాటను పోలీసులు, ప్రిన్సిపాళ్లు అడ్డుకోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
గురుకులాల్లో ఏడాదిలో పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. హంటర్రోడ్డులోని సో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ నాయకులు హాస్టళ్లను సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆదివారం నిర్వ హించిన గురుకులాల బాట కార్యక్రమా లను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని వసతి గృహాలను ఎమ్మెల్సీ తాతా మ�
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్, టీచర్స్ కాలనీలోని బీసీ హాస్టల్ను నాయకులు సందర్శించారు.
Basara | ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యపై కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాసర ట్రిపుల్ ఐటీ(Basra Triple IT) మెయిన్ గేట్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) నిరసన చేపట్టారు.
విద్యా రంగ సమస్యలపై పోరాటాలు చేసేందుకు బీఆర్ఎస్వీ సన్నద్ధం అవుతున్నది. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల విద్యార్థి విభాగాల బాధ్యులతోపాటు నియోజకవర్గానికి కనీసం 10 మంది విద్యార్థి నాయకులతో
BRSV | తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు(Engineering students) గంజాయి తాగుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 17: సచివాలయం వద్ద రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిష
అయిజ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో తాగునీటికి కటకట ఏర్పడింది. పాఠశాలకు సరఫరా చేసే బోరు మోటరు వారం కిందట కాలిపోయింది. మోటర్కు మరమ్మతు చేయపోవడంతో విద్యార్థినులకు పాఠశాల ఆవరణలోని చేతిపంపు నీరే ఆధారమైంది.
దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఎలుకలు కరిచిన 13 మంది విద్యార్థులను బీఆర్ఎస్వీ నాయకులు గురువారం పరామర్శించారు. గురుకులంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్�