బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, జవహర్నగర్లలో బుధవారం క్రిస్మస్ కానుకల ప�
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ఈ నెలాఖరు నుంచి అనేక రాష్ర్టాల్లో వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా పా
దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేసి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావుకు పంజాబ్ సీఎం భగవంత్మాన్ శుభాకాంక్షలు తెలిపారు.
దక్షిణాది రాష్ర్టాల్లో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు, రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను క్రిస్టియన్ ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ బట్ట�
బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ దుష్ర్పచారం చేస్తున్నదని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప అన్నారు.
వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో బుధవారం నుంచి నిర్వహించే అతిరుద్ర మహాయజ్ఞానికి జరుగుతున్న ఏర్పా ట్లను బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే ఆనంద్ పరిశీ లించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా గ్రామ
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�