అందోల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లి మండలం పోతులబొగుడలోని ఎమ్మెల్యే స్వగృహంలో మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి, పెద్దలోడి, మేళాసంఘం గ్రామాలకు చ�
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయ్యాయని ఘనంగా సంబురాలు జరుపుకుంటున్నాం. కానీ, ఈ రోజుకు కూడా దేశ ప్రజలకు కనీస అవసరాలైన తాగు, సాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు లేని తీరు కండ్ల ఎదుట కనబడుతున్నది.
Nallagonda | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని చిట్యాల పట్టణానికి చెందిన కుక్�
దేశంలోని, రాష్ట్రంలోని వ్యవసాయధారులైన రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి, బాహాటం, నిస్సింగుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోందని, రైతన్నలు గతంలో పడ్డ కష్టాలను ఒకసారి ఆలో�
తెలంగాణలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు.. సొంత జాగాలు ఉండి ఇ�
కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దే అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి రైతు సమావేశాలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్య
‘ఆకాశం నుంచి భూమిపైకి ఆ భగీరథుడు గంగమ్మను తీసుకొచ్చాడు. అదొక ఇతిహాసం.. పురాణాల్లో చదివిందే తప్ప ఎవరూ చూసింది లేదు. నేనూ ఎప్పుడూ పల్లానికి పరుగులు తీసిన గోదావరినే చూశాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా
కరెంటు ఫైల్స్పై చర్చకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, మాజీ, తాజా బాస్ అని చెప్పుకొంటున్న చంద్రబాబు, వైఎస్ పాలనలో జరిగిన ఒప్పందాల ఫైల్స్పై బహిరంగ చర్చకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రెడీనా? అ
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తెస్తే ఆ పరిష్కారానికి ముందుంటామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆది
దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. 24గంటల పాటు కోతల్లేని కరెంట్ ద్వారా రైతులకు మేలు చేస్తున్నారు.
MLA Janardhan Reddy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేర�
విద్యతనే సర్వతోముఖాభివృద్ధి అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు సకల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మనఊరు-మనబడి పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యా హబ్గా వర్ధ
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు 30 మంది బీఆర్ఎస్లో చేరారు. శని�
కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ తప్పదని మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి హెచ్చరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకుండా ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్నివర్గాలకు న్యాయం చేసిన జనహృదయ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యున్నత జల వినియోగ ప్రాజెక్టులను నిర�