నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య పేరు ప్రకటించడంతో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. నకిరేకల్ క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తు
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రం గత ఏడు దశాబ్దాలుగా ఏం సాధించిందో, తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా మిగిలాయో అందరికీ అనుభవమే. సాగునీరు అటుంచి, తాగునీరు లేని దుస్థితి ఉమ్మడి రాష్ట్ర�
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా
బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ చేయని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చ�
ఒక కళాకారుడిగా ఈ జిల్లాకు వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించి అక్కున చేర్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మాల్, నల్లవెల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి
BRS Assembly Candidates | బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలోనే ఉంటూ అభ్యర్థులను గెలిప
MLA Chirumarthi | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం
నార్కట్ పల్ల�
CM KCR Public Meeting | సూర్యాపేట ప్రగతి నివేదన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో భానుపురి జనసంద్రంగా మారింది. ఎటుచూసినా సందడే సందడి నెలకొన్నది. అపర భగీరథుడు, మహానేత కేసీఆర్ను చూసేందుకు ఉదయం
CM KCR Public Meeting | రాష్ట్రంలో ఎలక్షన్ల కాలం మొదలైందని, కల్లాలకాడికి అడుక్కునేటోళ్లు వచ్చినట్టు ఇతర పార్టీల నేతలు వచ్చి మాయమాటలు చెప్తారని, ప్రజలు ఆగం కావొద్దని ప్రజలకు ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్రావు సూచించారు.
Dalit Bandhu | నిన్నమొన్నటి వరకు వారంతా వ్యవసాయ కూలీలు.. నిరుద్యోగులు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జీవులు. అలాంటి బడుగు జీవులకు దళితబంధు పథకం ఊతమిచ్చింది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేయూతనిచ్చింది.
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను అందజేస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. బాధితులకు ఎలాంటి చింత లేకుండా ఇంటి వద్దకే వెళ్లి బీపీ,
ప్రతిపాక్ష పార్టీల నాయకులకు జెండా ఉన్నా, ఎజెండా లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీకి చెందిన నాయకుడు గోగుల రాణాప్ర
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత క�
రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నదని సర్వేలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగి రేసులో ఉండగలదా? టీఆర్ఎస్ 90 సీట్లు చేరుకోగలదన్న అంచనాలను కాంగీయులు అడ్డుకున