మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. నేడు జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారుల, పార్టీ వర్గాలు అన
మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నూతన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఎస్పీ కార్యాలయాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గాలి, వెలుతురు, సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన గ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్వగృహంలో మంగళవారం విలేకరుతో మాట్లాడారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురో�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ
‘దశాబ్దాల తరబడి వేములవాడను పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టి
2014 ఎన్నికల్లో 63 సీట్లు.. 2018 ఎన్నికల్లో 85 సీట్లు... ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు 105 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. అంతా బీఆర్�
‘చొప్పదండి నియోజకవర్గానికి ఎందరెందరో ఎమ్మెల్యేలుగా పని చేశారు. అందులో కొందరు మంత్రులుగా కూడా పనిచేశారు. కానీ, ఏ ఒక్కరు ఈ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రోత�
సీఎం కేసీఆర్ దార్శనికతతో పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారిందని, నియోజకవర్గ ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశార�
ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి దమ్మున్న లీడర్గా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిలిచారని రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ప్రశంసించారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 103 స్థానాల్లో విజయం సాధిస్తుందని, చాలా చోట్ల ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం లో బీజేపీ, కాంగ్రెస్కు
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పార్టీలకు భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యా�
సీఎం కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం జి.హు క్రానా గ్రామానికి చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస�
బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఖరారైన పలువురు అభ్యర్థులు మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్ఛం అందజేసి.. కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించే�
MLA Rajaiah | ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన
MLA Kranthi Kiran | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోన�