MLA Manohar Reddy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరారు. వీరికి పెద్దపల్లి
MLA Lakshmareddy | జడ్చర్ల మున్సిపాలిటీలో తొమిదేళ్ల క్రితం జరిగిన అభివృద్ధికి నేడు జరుగుతున్న అభివృద్ధి పనులను బెరీజు వేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. అన్ని వార్డుల్లో 100% సీసీ రోడ్లు, డ్రైనేజీ�
దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు పింఛన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగుల ఆసరా పింఛన్ను రూ.3,016ల నుంచి రూ.4,016 కు పెంచుతూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉ
రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా విజయం నల్లేరుపై నడకేనని, బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్కే పట్టం కట్టేందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర విద్యుత్�
దివ్యాంగుల పింఛన్ను రూ.3016 నుంచి 4016కు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను 26% మేరకు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులు, హాస్టల్ విద్యార్థులు ఆదివారం అన్ని �
నగరంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వరదల్లా వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇతర త్రా పార్టీల నుంచి వలసలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దానం నాగేందర్ల సమక్షంలో ఆద�
ప్రగతి ప్రదాత.. ఆపద్బాంధవుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట�
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తున్నది. అభివృద్ధి ప్రధాత, అపద్భాందవుడు రామన్న నూరేళ్
భవిష్యత్లో వనపర్తిని రాష్ట్రంలో అగ్రభాగాన నిలుపుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 20మంది జమ్మిచెట్టు ఆటో యూనియ న్ సభ్యులు బ
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ఇది ముమ్మాటికీ వందశాతం జరిగి తీరుతుందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయ�
బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్ధిపొందాలన్నది బీజేపీ పథకమని ఆయన ఆరోపించారు. ఆ�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల వారు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఆదివారం కూడా ఆయా
పని చేయడానికి సహకరించని అంగవైకల్యం, సమాజంలో చిన్న చూపు, ఏది కావాలన్నా ఇతరులపై ఆధారపడడం.. ఇటువంటి అసహాయులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. మానవీయ దృక్పథంతో సీఎం కేసీఆర్ దివ్