జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపార�
Minister Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగపురం ప్రభాకర్, ఈర్ల రవి, గాదరి వేణు, గొల్ల పరుశరామ
BRS | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి (MLA Koppula Maheshreddy) ధీమా వ్యక్తం చేశారు.
MLA Dasari Manohar Reddy | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కాల్వ శ�
చంద్రయాన్ -3 సక్సెస్పై ప్రజలు సంబురాలు చేసుకున్నారు. వినువీధుల్లో బుధవారం సాయంత్రం 6:04 నిమిషాలకు ఆవిష్కృతమైన ఘట్టాన్ని వీక్షించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఆయా పాఠశాలల విద�
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్ముకుంటే బతుకులు చీకటి పాలవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. వైస్ ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 20మంది
ఎల్లవేళలా అభివృద్ధి కోసం ఆరాటపడే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో దాదాపు రూ. 25కోట్ల నిధులతో 35 అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన, ప్రా�
బీఆర్ఎస్ జోరుకు తట్టుకోలేని విపక్షాలకు ఏంచేయాలో అర్థం కావడం లేదు. బీజేపీ ఏదో చేద్దామనుకొని ప్రజల ముందు బొక్కబోర్లా పడింది. ప్రభుత్వంపై, స్పీకర్ పోచారంపై విష ప్రచారం చేయబోయి నవ్వుల పాలయ్యింది. డబుల్
కార్యకర్తలే తన బలమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం నియోజకవర్గ నాయకు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయబోయే వారి జాబితాను కేసీఆర్ ప్రకటించడం అన్నది ప్రతిపక్షాలపై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అభ�
హైదరాబాద్ మహా నగర పారిశుద్ధ్య కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే భరోసా ఉంటున్నదని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ఏడో సాధారణ సమావేశం బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్�
తెలంగాణ వివక్షపై ఆయన గళం ఓ గర్జనైంది.. అడుగడుగునా ఈ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడంలో ముందుంది. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్లో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన అడుగులు ఉద్యమ రథసారథి కేసీఆర్ వ
‘గత తొమ్మిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్�
మెదక్ ప్రగతి శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు అనూహ్య స్పందన వచ్చింది.
‘నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలుస్తా. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అడిగినన్నీ నిధులు కేటాయించారు. నిర్మల్ ప్రజలతో తనకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న అనుబంధమే తన �