కాంగ్రెస్వి మోసపూరిత మాటలని, ఆ పార్టీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని నా�
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని, బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాష్ట్రంలో మరోసారి అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ప్రభుత్వ వ
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు.
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, బీజేపీ అబద్ధాల పార్టీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన మందచుక్క బోట్ల
Redco Satish Reddy | కన్నతల్లి ఆత్మ గౌరవం ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? చెప్పాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు.
Minister Errabelli | బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ (CM KCR) తోనే యువతకు భవిత ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అన్నారు.
తెలంగాణలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో జరుగుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణవైపు (Telangana) చూస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�
పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నార�
Vittal Reddy | ముథోల్ నియోజకవర్గంలో గత పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను మరోసారి గెలిపిస్తాయని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. హ్యాట్ర�
“దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన చోటు చేసుకుంటుంది. రాష్ట్రం పురోగమనం దిశగా అడుగులు వేస్తూ దేశాన్ని ఆశ్చర్య చకితులను చేస్తున్నది. ప్రజలకు నిత్యం సామాజిక పరంగా, ఆ