ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎర్రగట్టుగుట్టలోని కేఎల్ఎన్ ఫంక్షన్హాలో గ్రేటర్ 1, 2, 65 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్
గత పాలకుల హయాంలో కనీస సౌకర్యాలకు నోచుకోని నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దానని, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని బోల్లోని
మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ను ఆయన అందుకున్నారు.
బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. ఏ నోట విన్నా ఇదే మాట.. చివరకు కాంగ్రెస్ నాయకులు కూడా భారత రాష్ట్ర సమితిని తలచుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. నెల రోజులుగా గులాబీ నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రచ�
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ప్రజలు తిప్పి కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కమల్కోట్, జమ్లానాయక్ తండాలకు చెందిన 70 మంది యువకులు మంత్రి సమక్షంలో బ�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని కమ్మ సంఘానికి చెం�
మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీకి గడ్డు కాలం తప్పదని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
పుట్టినోళ్లే కాదంటే ఆ ముసలోళ్లకు పెద్దకొడుకైండు. అడుగు వేయలేని అభాగ్యులకు ఆసరాగా నిలిచిండు. కట్టుకున్నోడి కాలం చెడితే పెద్ద అన్న లెక్క అక్కున్న చేర్చుకున్నడు. రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతుకీడుస్తున్న
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి గడపకూ అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుక్కుగ�
సికింద్రాబాద్, బోయిన్పల్లికి చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని..సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్యతోనే సాధ్యమని గుర్తించి విద్యాసంస్థలు నిర్వహిస్తున్న�
Jadcherla | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జడ్చర్లలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జడ్చర్ల గులాబీవనంగా మారింది. సీఎం కే�
Ragidi Lakshmareddy | ప్పల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనకు గౌరవంలేని �
MLA Kranthi Kiran | రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చోటులేదని మరో సారి బీఆర్ఎస్ విజయం సాధించడ ఖాయమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran) అన్నారు. బుధవారం చౌటకూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ , బీఎస్పీ పార్టీల నా
జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి(Patel Prabhakar Reddy)తో పాటు గద్వాల్ మండల పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్�