గూడులేని ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంల
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ర�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్పీకర్ వెంటే నడుస్తామని నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం ఘన్పూర్కు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
Telangana | ‘మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు’ కల్పించాలన్న నినాదాన్ని సీఎం కేసీఆర్ ఆచరణలో చూపెట్టారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభు త్వం..
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
భీమ్గల్ మండలం దేవక్కపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాజగంగారాం ఆయన అనుచరులతోపాటు బీజేపీ పార్టీకి చెందిన లకావత్ సంతోష్ తదితరులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో �
జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం, మాదిగ, మాల, ముదిరాజ్, గ�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్మాన్ సింగ్ తండాకు చెందిన సర్పంచ్ గుగులోత్ పటేల్ నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ యువజన నా�