నిస్వార్థ సేవతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్. 2014వరకు మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నిత్యం క�
ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాలవారీగా అభ్యర్థులు ప్రకటించడంతో, వారంతా ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. �
Chanti Kranthi Kiran | అందోల్ గడ్డ గులాబీ అడ్డా అని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. అభివృద్ధి, ఆత్మగౌరవం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్�
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజని, పిల్లలకు బీఆర్ఎస్ రూ.కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున సోమవారం వారికి చెక్కును అందజేస్తున్న మంత్రి సబ�
తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థ అద్భుతమని, దేశంలో దళితుల కోసం ఇంతటి అత్యున్నత స్థాయి ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎక్కడా లేదని బీహార్ ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రెండు కుటుంబాలకు రూ. కోటిన్నర చొప్పున అందజేసి, �
ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది. పీహెచ్సీల్లో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు దవాఖానలపై రోజురోజుకూ ప్రజలకు నమ్మకం పెరుగుత�
‘మా ఊరికి వచ్చిపోయే దారిలో ఉన్న రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మించాలని, గ్రామస్థుల కష్టం తీర్చాలని ఉమ్మడి పాలకులకు ఏండ్ల తరబడి మొరపెట్టుకున్నా ఎవ్వరూ కనికరించలేదు.
వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమ�
కొన్నేండ్లుగా టైలర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుండగా సొంతంగా మిషన్ కొనుగోలు చేసుకోలేని నిస్సాహాయ స్థితిలో ఉన్న వారికి అండగా నిలిచారు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్ర
రైతులు, దళితులకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, రానున్న ఎన్నిల్లో ఓట్ల కోసం మొసలికన్నీరు కారుస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దళిత డిక్లరేషన్, రైతు సదస్సుతో తెలంగాణలో వారు చేసేదేమ�
BRS Party | కొల్లాపూర్ : కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాశ్ రావు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎ�
MLC Kavitha | ధరణిని వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఎమ్మెల్యీ కవిత పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సరైన వాళ్లను గెలిపించుకుంటే మన తలరాతను మనమే మార్చుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే తొ�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెద్ద వంగర మండలం కొరిపెల�