Minister Srinivas Goud | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లాలోని హన్వా�
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధింస్తుందని, ఈ పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో �
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వె�
రాష్ట్రంలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకంతో గౌరవ భృతిని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని పెంచారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్ నైజమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా కొనసాగుతున్నాయి. బుధవారం దేవరకొండ మండలం జర్పులతండాకు చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి.
స్వరాష్ట్రంలో ఆలయాల కు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పరిమండల్ గ్రామంలో ఇటీవల రూ.60లక్షలతో నిర్మించిన రామాలయంలో బుధవారం మండల పూజకు ఆయన హాజ�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించిందని.. గతంలో రూ.400 ఉన్న ధరను రూ.1,200 చేసిన ఘనత కమలం పార్టీకే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్త�
మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పింఛన్దారులంతా బాల్క సుమన్కే ఓటు వేసి గెలిపించుకుంటామని బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ అంటే రూ.20
రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన నర్సంపేట రైతాంగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గత మార్చిలో అకాల వర్షానికి పంటలు నష్టపోయ
Minister Vemula | సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 1000 �
Minister Gangula | తెలంగాణ ఏర్పాటు తరువాత కరీంనగర్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు.
Minister Koppula | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం జగదేవ్పేట గ్రామాన�
MLA Ravindra Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం ఉచారాల జర్పుల తండాకు చెందిన 60 కుటుంబాలు దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర