‘కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు మల్లి, మతి గతి తప్పింది. మద్యం తాగిన వ్యక్తి వలె ఏదోదే మాట్లాడుతున్నడు. ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యం గా మాట్లాడడం ఆయన స్థాయికి తగదు’ అని జడ్పీ చైర్పర
పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచితస్థానం కల్పిస్తామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు. కొత్తపాత అనే తేడాలేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని క
ఒక్కసారి ఆశీర్వదించండి .. రూ.వెయ్యి కోట్లు తెచ్చి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వీణవంక మండలంల�
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదని ఆ రా ష్ర్టానికి చెందిన వలస కూలీ తన మనోగతాన్ని వెల్లడించాడు. కనీస సౌకర్యాలు కల్పించడంలోన
కాంగ్రెస్ పార్టీకి ప్రజాసంక్షేమం పట్టదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా
కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజ�
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని నందనాయక్తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గుర
బీఆర్ఎస్ పాలనతోనే నల్లమల ప్రాంతం అభవృద్ధి జరుగుతుందని, మూడో సారి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం అమ్రాబాద్ మండలంలో ఇంటింటి ప�
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నది. ఈ క్రమంలో వివిధ పనుల కోసం నిధుల వరద పారిస్తున్నది. వనపర్తి నియోజకవర్గంలో 38 పనులకు రూ.569 కోట్లు మంజూరయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ముందుచూ�
నియోజకవర్గంలోని ఒక్కో కార్యకర్త 200మంది ఓటర్లు టార్గెట్గా పనిచేస్తే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్స�
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు గ్రామాల్లో ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎ�
అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండ�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి అభివృద్ధిని ప్రజలకు
పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ సీనియర్ నాయకుడు నీల రవికుమార్తోపాటు 300 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. బీజేపీతో ప్