మద్యం మత్తులో బీజేపీ (BJP) నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johns
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Harishwar reddy) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతాపం వ్యక్తం చేశారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైన బీఆర్ఎస్ పార్టీ, అ దే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవటానికి శ్రీకారం చుట్టిందా? అంటే జరుగుతున్న పరిణ
కాంగ్రెస్కే గ్యారంటీ లేదు.. ఆ పార్టీ ఇస్తున్న ఆరు పథకాల హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసమే సాధ్యం కాని హామీలు ఇస్తున్నదని దుయ్యబట్టారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సొంత ఇలాకాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బాగ్అంబర్పేట డివిజన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్ బీ పద్మ, ఆమె భర్త బీజేపీ జోగులాంబ గద్వాల జ�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర
సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగారి పద్మ, ఆమె కుమారుడు చంద్రశేఖర్ 55 మంది అనుచరులతో శుక్రవారం మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్థి చేయడానికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం క్యాంపుకార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు, వార్డు కౌన్సిలర్లు సంబ�
బీఆర్ఎస్కు యువకుల సంపూర్ణ మద్దతు ఉన్నదని, గడిచిన రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే ఓటు వేస్తామని కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి.
BRS | సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి 25 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. తమ బతుకులు మార్చిన అభివృద్ధి పార్టీ బీఆర్ఎస్వైపే తమ పయనమని నిర్ణయ�