Warangal | బీఆర్ఎస్లోకి వలసల పర్వం వెల్లువలా కొనసాగుతున్నాయి. అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుండటంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. తాజాగా
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగా�
Minister Sabitha Indra Reddy | ప్రజలు ప్రతి పక్షాలను నమ్మరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరడు గట్టిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీగా బీఆర
BRS | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్చార్జి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జాటోత్ ఇందిర, పాలకుర్తి తెలుగు యువత నేత ఎడవెల్లి సన్నీ, ఆకుల శ్రీనివాస్, గుగులోతు నరేశ్, కుర్వ శివ, ఎడవ�
MLA Ravindra Kumar | బీఆర్ఎస్తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుంది అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్(MLA Ravindra Kumar) పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బీజేపీ పా�
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు సెప్టెంబర్ నెలలో పూర్తి కానున్నాయి. ఎనిమిదేండ్లుగా స్థాన చలనం కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. బదిలీల కోసం ఈ సంవత్సరం జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసు�
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది. ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్కు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మధ్య అగాధం ఏర్పడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన వైరుధ్య సంఘటనల�
బీఆర్ఎస్లో నూతనోత్సాహం నెలకొంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా గులాబీ గూటికి చేరుతుండడంతో ఫుల్ జోష్ కనబడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు మద్దతుగా తాము కారు �
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్దే అధికారమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల�
రక్షాబంధన్ రోజున మహిళా సంఘాల సహాయకులకు(వీఓఏ) సీఎం కేసీఆర్ తీపి కబురు వినిపించారు. ప్రస్తుతం వీఓఏలకు రూ.5వేల వేతనం వస్తుండగా, రూ.8వేలకు పెంచారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలకు చేదోడుగా ఉంటూ ఆర్థిక, ఇతర అంశాల్
దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో.. రెండో విడత దళిత బంధు పథకాన్ని అందించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మే�
బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మీనరసింహారావు (ఏటూరునాగారం లక్ష్మణ్) ప్రగతిభవన్లో మం త్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ను గురువారం మర్యాదపూ