ప్రచారంలో బీఆర్ఎస్ కదనోత్సాహంతో దూసుకుపోతున్నది. నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా తీసిన ర్యాలీలతో ఊరూవాడా హోరెత్తుతున్నది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం బతుకమ్మలు, కోలాటాలు, కళాకారుల విన్యా
నిజామాబాద్లో చెల్లని రూపాయి హైదరాబాద్లో చెల్లుతుందా అని, నిజామాబాద్ ప్రజలు తరిమికొడితే ఇక్కడికి వచ్చి పడ్డ కాంగ్రెస్ నాయకుడిని ప్రజలు ఆదరించరని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ర
మా ఇంట్లో 15ఓట్లు ఉన్నాయి.. అవన్నీ కారుకే వేస్తామంటూ ఓ వృద్ధుడి భరోసా.. మంచిపనులు చేసిన కేసీఆర్కే మా ఓటు అంటూ మరో మహిళ హామీ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్�
మైనారిటీ ప్రజల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ది జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
తెలంగాణ ప్రజలను వంచించిన దోహ్రుల పార్టీ కాంగ్రెస్ అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండా, కొత్తపల్లి, నార్లవాయి, ఎల్గూరు స్టేషన్�
దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కాకముందు నిజాం పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో జహీరాబాద్ ఉండేది. భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడి జహీరాబాద్ ఆంధ్రప్ర�
ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభ ఉన్నందున శుక్రవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాల
నర్సాపూర్ నియోజకవర్గం దట్టమైన అడవి గల ప్రాంతంగా పేరు గడించింది. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ఉండేది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంగా పదేండ్లుగా బీఆర్ఎస్కు కంచుక�
Minister Sabita reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రానుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita reddy) అన్నారు.
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్
MLA Saidireddy | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన స�