Minister Errabelli | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కారెక్కతున్నారు. తాజాగా రాయపర్తి మండలం కాట్రపల్ల
దిగజారుడు.. మోదీ నిజామాబాద్ ప్రసంగానికి సరిపోయే ఏకైక మాట ఇది. అంతకన్నా దిగజారడం ఎవ్వరికీ సాధ్యం కాదేమో. తాను దేశంలో అత్యున్నత పరిపాలన పదవిలో ఉన్నాననే సోయి కూడా మరచిపోయి సొల్లువాగుడుకు తెగబడటం మోదీకే చె�
తెలంగాణ వస్తే కరెంటు ఉండదని ఒకరు, నీళ్లు రావని మరొకరు, వ్యవసాయం చేత కాదని ఇంకొకరు, పరిపాలనే చేత కాదని, హైదరాబాద్ నాశనమైపోతుందని మరికొందరు శాపనార్థాలు పెట్టారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఉద్యమకా�
నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సభకు ఖానాపూర్ నియోజకవర్గంలో పలు మండ లాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ
‘ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి ఆగం కావద్దు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని మరువద్దు..’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ప్రజలకు సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేయాలని లేదంటే తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు దాస�
సీఎం కేసీఆర్పై చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ ఆధారాలు చూపించాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
బాధ్యతాయుతమైన అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని మోదీ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. నిజామాబాద్ సభలో మోదీ కొన్ని సామాజిక వర్గాలన�
పేట జిల్లాలోని కోస్గి, మక్తల్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి సభ విజయవంతమైంది. ఆయా పట్టణాల్లో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్యర్యంలో నిర్వహించిన కార్�
బీఆర్ఎస్లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్
మన గ్రామాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రూ.12.65 కోట్లతో పర్వతగిరి మండలంలో పల�
అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రజలు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మాది చేతల ప్రభుత్వమని బీజేపీది మాటల ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హ�