బీఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. సబ్బండ వర్గాల మద్దతు లభిస్తుండడంతో అభ్యర్థుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఊరూరా, వాడవాడనా కలియదిరుగుతున్న అభ్యర్థులు ‘నియోజకవర్గ ప్రజలే మా బలం.. బలగం.. మరోస�
‘పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసి మరోసారి ఆశీర్వదించండి.. వచ్చిరాని హామీలతో ప్రజలను ఆగం పట్టించాలని చూస్తూ ఈ ప్రాంతంపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించండి.. అభివృద్ధి ప�
నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలు�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న గాజర్ల రమేశ్ రచించి, పాడిన పాట సీడీని శనివారం ఆ శాఖ డ
పార్లమెంటులో జరిగిన పెప్పర్ స్ప్రే కారణంగా పొన్నం ప్రభాకర్ మతిభ్రమించినట్లుందని, అందుకే హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అతడి కండ్లకు కనిపించడం లేదని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్
నియోజకవర్గంలో పదేండ్లుగా సేవకుడిగా పనిచేస్తున్న తనను మూడోసారి గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను అభ్యర్థించారు.
Minister Jagdishreddy | పదేళ్లకాలంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagdishreddy) అన్నారు.
Thungathurthy | తుంగతుర్తి నియోజకవర్గం ఒకప్పుడు హత్యలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. 2014కు ముందు రెండు దశాబ్దాల్లో దాదాపు వందకుపైగానే హత్యలు జరిగినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక నాటి గాయాల్ని ఒక�
Telangana | నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకముందు నుంచే అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతున్నది. ప్రతిపక్ష పార్టీలకు అందనంత వేగంతో ప్రచారం దూసుకుపోతున్నది. విజయ
Suryapet |తాగునీటికి కటకట. అందనంత దూరంలో సర్కారు విద్యా, వైద్యం. మౌలిక వసతులు హీనం. ఇది 2014కు ముందు సూర్యాపేట నియోజకవర్గ పరిస్థితి. వరుసగా మూడుసార్లు గెలిచి సూర్యాపేటను ఆగం పట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో కాం
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) నియోజకవర్గంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి (Palvai Sravanthi) ఆ పార్�
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిలాఖత్ అయ్యాయా? ఒక పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నచోట మరో పార్టీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా సహకరిస్తున్నదా? పోలింగ్ రోజు రెండు పార్టీల ఓట్�
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి విపక్షాలు కాదు, విషవృక్షాలు. ప్రతిపక్షాల లక్ష్యం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఇందుకోసం అవి అబద్ధాలు ఆడటాన్ని అలవోకగా అలవాటు చేసుకున్నాయి.