దసరా పండుగ రోజు పాలపిట్టను చూసే ఆచారం మనదని, పాలపిట్ట సాక్షిగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్కు ఎప�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బొక్క సదానంద్రెడ్డితో పాటు యువకులు ఎ
కర్ణాటక రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ చెప్పిన మాటలు విని, వారికి అసెంబ్లీ ఎన్నిక ల్లో ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలన్నీ బూటక మని తేలిందని జుక్కల్ నియోజ�
సత్యాన్ని చూడగలిగేవారికైనా, సర్వే శాస్త్రీయంగా చేసేవారెవ్వరికైనా స్పష్టంగా వెల్లడయ్యే వాస్తవం ఏమంటే మళ్లీ బీఆర్ఎస్దే బ్రహ్మాండమైన విజయం అని. నీటిలో చేపలా ప్రజల మధ్యలో కలియదిరిగే అవకాశం దొరికిన ప్ర�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీ లేదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సోమవారం రాయికో�
దుబ్బాకకు టైం పాస్ ఎమ్మెల్యే దొరికాడని, అమాయక ప్రజలను మోసం ఎమ్మెల్యే రఘునందన్రావు గత ఎన్నికల్లో అనేక మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి, పైసా పని చేయకుండా అంతా తానే చేసినట్లు ఫొటోలకు ఫోజులు తప్ప చేసింది ఏమీ�
మన దేశంలో బీమా రంగం చాలా వెనుకబడి ఉన్నది. దేశ జనాభాలో 2 నుంచి 4 శాతం ప్రజలకు మాత్రమే బీమా సౌకర్యం ఉన్నదంటే ఆ రంగం పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. ఆధునిక సమాజంలో బీమా అనేది ప్రతి వ్యక్తికి అవసరం.
విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యాలయంలో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అభిమానులు పెద్ద సంఖ్యల�
ప్రజలకు అమ్మ కృప ఉండాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు కార్తిక్రెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని లేమూరు గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సబ�
మహారాష్ట్రలో చెరకు రైతులకు టన్నుకు రూ.5వేలు గిట్టుబాటు ధర చెల్లించాలని, రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం చక్కర కార్ఖానాల మధ్య నిర్దిష్ట దూరం షరతును రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, షెత్కారి సంఘటన్ అధ్య
తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు అంతర్జాతీయంగా మరోసారి గుర్తింపు లభించింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన
Sircilla | సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి �
MLA Kranthi Kiran | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆందోల్ నియోజకవర్గంలోని
వివిధ మండలాల నుంచ�
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా చిట్యాల మండలం వెలినినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్�