నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉన్నదని రాహుల్గాంధీ చెప్తున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మక ద్రోహపు అనుబంధం ఉన్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ నాయకులు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగర శివారులోని 13వ డివి�
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం వివిధ మండలాలకు చెందిన పలు సంఘాలు, కులస్తులు తీర్మానాలు చేసి పత్రాలను బీఆర్ఎస్ ప్రజా�
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆర్మూర్ మండలం రాంపూర్, మిర్దాపల్లి, నందిపేట్ మండలంలోని సీహెచ్ కొండూర్లో ప్రజా ఆశీర�
రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని కొనసాగించాలంటే సీఎంకే కేసీఆర్కే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ను భారీ మెజా�
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. తన ఏకైక లక్ష్యం ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి మాత్ర
రాబోయే ఎన్నికల్లో పాలేరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని సాయిగణేష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60వ డివిజన్ రామన్నపేట కాల�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెసోళ్లు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. శని�
ఈనెల 26వ తేదీన అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ అచ్చంపేటకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, అచ్చంపేట
కేవలం రూ.400లకు వంట గ్యాస్ను అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళలకు ఈ శుభవార్తను అందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వంటింటి కష్టాలతోపాటు.. ఆర్థికంగా గట్టెక్క�
పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూటకో సీఎం అభ్యర్థి రాజ్యమేలుతాడని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఊటకుంటతండా, బొమ్మన్పాడ్, అప్పి�
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి పార్టీ కార్యకర్తల�