‘ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిసి కూడా లక్షల్లో డబ్బులు తరలిస్తూ.. పట్టుబడుతున్నారు. ఎంత సీరియస్గా తరలించాలని ప్రయత్నించినా..ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది.. మనం డబ్బులు తరలిస్తున్నట్టు వారికి సమా�
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్షం రోజుల నుంచి పాలేరులోని ప్రతి గ్రామం నుంచి కందాళకు మద్దతు పెరుగుతుండడంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు సైతం అదే తోవ పడుతున్నారు. అందులో
నియోజకవర్గ ప్రజలందరూ కళ్లముందు జరిగిన అభివృద్ధిని చేసి ఓటు వేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ కోరారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి చెప్పే కల్లబొల్లి మాటలకు, ఇచ్చే గ్యారెంటీ
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేద్దామని బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. గెలిచాక నియోజకవర్గంలో ఉండకుండా ఢిల్లీకి, హైదరాబాద్కు చక్కర్లు కొట్టే కాంగ్ర�
నియోజకవర్గ ప్రజలందరూ వారి కళ్ల ముంగిట అభివృద్ధిని చూడాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. అదే సమయంలో నియోజకవర్గ ప్రగతి కోసం పనిచేసిన వాళ్లను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కల్లూరు మండలంలో శుక్రవా
సీఎం కేసీఆర్ సహకారం వల్లనే ఖమ్మం నియోజకవర్గం ఇంతలా అభివృద్ధి చెందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంట
“తెలంగాణ వచ్చినంకనే కరెంట్ కష్టాలు తీరినయ్.. పొలం దగ్గర ఎదురుచూపులు తప్పినయ్.. పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందుతున్నది.. ఇప్పుడు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేవు.. కాలిపోయే మోటర్లు లేవు.. పాముకా�
నాసిక్ జిల్లా నందగావ్ తాలుకాలోని నాయ్డొంగరి, బార్బీ, బాణ్గావ్ తదితర గ్రామాలను కరువు గ్రామాలుగా ప్రకటించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆ పార్టీ పశ్చిమ మహారాష�
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతూ 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోశాల పద్మ మాట్లాడుతూ మరోసారి కారుగ�
నియోజకవర్గ ప్రజలంతా ఒక్కతాటిపై ఉండి.. తూర్పును అన్ని విధాలా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా మరోసారి బీఆర్ఎస్ను గెలిపిద్దామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఉర్సులో శ�
గతంలో ఏ ప్రభు త్వం చేయని విధంగా మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేశారని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని నిత్య బాంక్వెట్
బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ గ్యారెంటీ అని, వారెంటీ లేని కాం గ్రెస్ పార్టీకి గ్యారెంటీ ఎవరూ లేరని నర్సం పేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శిం చారు.
పాతనగరంలో బీఆర్ఎస్ ప్రచారానికి అనూహ్య స్పందన వస్తున్నది. మలక్పేట బీఆర్ఎస్ అభ్యర్థి తీగల అజిత్రెడ్డి శుక్రవారం ఆజంపుర డివిజన్లోని కట్టెలమండీ, ఉప్పర్బస్తీలో ప్రచారం నిర్వహించారు. స్థానికులకు స
‘చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటేనే పరకాల నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది.. ఆయన ఎంతో ఉత్తముడు.. ప్రజలు భారీ మెజార్టీతో చల్లాను దీవించాలె’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలు