బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్, నర్సింగాపూర్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు
ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి గతంలో రెండున్నరేండ్లు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి మహబూబ్నగర్లో కనీసం రెండు పనులు కూడా చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. జిల్లా కే�
ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వచ్చి ఓట్లడిగే పార్టీలను తరిమికొట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలకు సూచిం చారు. మండల పరిధి ప్రతాపసింగారంలో శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్ర�
‘నా కోసం ఈ 20 రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్త. రాష్ట్ర అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కొల్చారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ �
మీ బిడ్డగా.. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం ప్రజాసేవకే అంకితమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం మైలార్దేవ్పల్లిలోని ఆయన నివాసం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కొనసాగాలన్నా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంద�
ప్రచారంలో బీఆర్ఎస్ కదనోత్సాహంతో దూసుకుపోతున్నది. నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా తీసిన ర్యాలీలతో ఊరూవాడా హోరెత్తుతున్నది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం బతుకమ్మలు, కోలాటాలు, కళాకారుల విన్యా
నిజామాబాద్లో చెల్లని రూపాయి హైదరాబాద్లో చెల్లుతుందా అని, నిజామాబాద్ ప్రజలు తరిమికొడితే ఇక్కడికి వచ్చి పడ్డ కాంగ్రెస్ నాయకుడిని ప్రజలు ఆదరించరని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ర
మా ఇంట్లో 15ఓట్లు ఉన్నాయి.. అవన్నీ కారుకే వేస్తామంటూ ఓ వృద్ధుడి భరోసా.. మంచిపనులు చేసిన కేసీఆర్కే మా ఓటు అంటూ మరో మహిళ హామీ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్�
మైనారిటీ ప్రజల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ది జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.