స్వరాష్ట్రంలో జనగామ నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. విద్య,వైద్య రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది. సీఎం కేసీఆర్ కృషితో జనగామ కొత్త జిల్లాగా ఏర్పడింది. పలు కొత�
‘యాభై ఏండ్ల పాలనలో మన బతుకులను ఆగం చేసిన కాంగ్రెస్ను తరిమికొట్టండి..తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వెలుగులు నింపిన బీఆర్ఎస్ను ఆదరించండి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకం టి చందర్ ప్రజ�
నఖల్ మార్నేకో అఖల్ రహ్నా.. అంటే కనీసం నఖలు కొట్టేందుకైనా కాస్త తెలివి ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్కు అది కూడా లోపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను కాస్త అటుఇటుగా మార్చి.. కాంగ్రెస్ �
కాంగ్రెస్కు నమ్మి ఓటు వేస్తే కరెంట్ కష్టాల పాలవుతామని, కాంగ్రెస్ నాయకుల కు కుర్చీమీద ఉన్న యావ ప్రజల మీద లేదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఒకప్పుడు కరువుతో గొడగొడ ఏడ్చిన తెలంగాణను పదేండ్లు కష్టపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకువచ్చాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ హయాంలో ప్రగతిలో పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మ�
‘పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలి.. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తా.. ప్రతి కుటుంబం ఏదో రూపంలో సర్కారు సాయం పొందాయి.. వారంతా కారు గుర్తుకు �
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు, బీఆర్ఎస్కు ఓటేస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు వడ్డెరాములు అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందహళ్లి, రామన్పాడు గ్రామాల్లో
తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తర్వాత పోలేపల్లి గ్రామం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోనే ఎంతో అభివృద్ధి చెందిందని పోలేపల్లి కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు ఖాయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మోతీఘణపూర్, గుండేడ్, నేరాళ్లపల్లి, ఉటుకుంటతండా, వాయిల్కుంటతండా, జీడిగుట్టతండా, జాలుగడ్డతండాలో �
అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో దత్తనగర్, మాద్వార్రోడ్డు, గజ్జలమ్
హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు నగరంలోని ఇతర గురుద్వారాలకు చెందిన గురుద్వారా ప్రెసిడెంట్లు బీఆర్ఎస్ పార్టీ మాజీ నగర అధ్యక్షుడు కట్టల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క
కోస్గి మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికే దక్కుతుందని భూగర్భ, గనులశాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి మున్సిపాలిటీలోని 9వ వార్డు బీఆర్�