ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో చ�
తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ విజయం కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని..మరోసారి ఆశీర్వదించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని...మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం సికి
నామినేషన్ల దాఖలులో గులాబీ గుబాళించింది. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆట పాటలు... భారీ బైక్ ర్యాలీలతో బీఆర్ఎస్ అభ్యర్థులు సందడి చేశారు. పాదయాత్రలు, ర్యాలీలుగా కదిలి.. జనసంద్రం నడుమ అభ్యర్థులు గురువారం తమ నా�
అభివృద్ధి-సంక్షేమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరుతో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు జై కొడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల�
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల సెగ రాజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ మినహా విపక్ష పార్టీల అభ్యర్థులెవరో? అన్నది సస్పెన్స్ కొనసాగింది. నేటితో నామినేషన్ల ఘట్టం ముగింపు చేరడంతో చివరి దశలో కొన్ని పార్టీలు అ�
కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లను స్థానిక నాయకులతో కలిసి ఆర్వో శ్రీనివాస్రెడ్డికి సమర్పించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలువాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్న వేళ.. అక్కడ కాంగ�
స్థానిక బిడ్డను... శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించండి...ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తాను.. అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబ
నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామ�
జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేసి, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నియోజకవర్గ రిటర్నింగ్ �
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు గురువారం నగరంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భారత జాగృతి యువ నాయకుడు జాదవ్ర�
బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ సందర్భంగా గురువారం నిర్వహించిన ర్యాలీతో బోధన్ పట్టణం గులాబీమయమైంది. గులాబీరంగు జెండాలతో నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో ప