రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా..? లేదా ఖాకీల రాజ్యమా..? అని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస�
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందగా.. బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయన నివాసంలో గురువారం పార్టీ ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాచ�
కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్కు నెంబర్ కేటాయించ
దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీచేసి బొక్కబోర్లా పడ్డా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఇంకా జ్ఞానోదయం కలుగలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోన
పాలమూరు మున్సిపాలిటీలో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. ఈనెల 27న జరిగే అవిశ్వా స తీర్మానం నెగ్గుతుందా!? వీగిపోనున్న దా..? అన్న ఉత్కంఠ నెలకొన్నది. దీంతో పట్టణం లో రాజకీయం రసవత్తరంగా మారింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎకర పొలం కూడా ఎండిపోలేదని, కరెంటు కోతలు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ, లింగంపేటలో వాటర్ ప్లాంట్, ఎల్�
బీఆర్ఎస్ ఎంపీపీపై కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11 గంటల తర్వాత వనపర్తి జిల్లా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్రెడ్డిపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు శ్రీను, ఆది స్వ�
హైదరాబాద్ బంజారాహిల్స్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు 2004లో ప్రభు త్వం జరిపిన భూ కేటాయింపును రద్దు చేయాలని కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం ది. దాదాపు 20 ఏండ్ల తర్వాత పిటిషన్ వేయ డం ఏమిటని నిలదీ
ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని స్థానిక కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ అడ్మిన
వచ్చే లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానం నుంచి పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని ఎంపీ బీబీపాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కో
జిల్లా ప్రజలకు ఏ ఆపద వ చ్చినా వెంటనే ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభయం ఇ చ్చారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంలో మృ తి చెందిన పార్టీ కార్యకర్త సాయికుమార్ తల్లి
2019 సార్వత్రిక ఎన్నికల్లో రూ.15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా’నని డీకే అరుణ పీసీసీ అంతర్గత సమావేశంలో డిమాండ్ చేశారని సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి తెలిపారు.