‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేంలేదు.. కేవలం ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నయ్.. గిరిజనుల అభ్యున్నతి ఒక్క బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది’ అని బీఆర్ఎస్ మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి
దేశానికి అన్నం పెట్టే రైతన్న సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడే నిజమైన, నికార్సైన దేశ భక్తుడు. ఆ లెక్కన చూస్తే రైతును కంటికి కాచుకున్న తెలంగాణ రథసారథి కేసీఆర్ను మించిన దేశభక్తుడు ఎవరున్నారు? దేశభక్తి అంట�
తాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని మహాఅద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో
ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్కారును విమర్శించడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేశారని మండిపడ్డారు. సోమవారం జ�
మాజీ మంత్రి హరీశ్రావు నేడు మాచారెడ్డికి రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గజ్యానాయక్తండా,ఎక్స్రోడ్లో బుధవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందర ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. లోక్సభ ఎలక్షన్లలో ఓట్ల కోసమే ఇప్పుడు రుణమాఫీ డ్రామా ఆడుతున్నాడని బీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వ
హామీలు నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి గ్రామంలో మంగళవారం పర్�
నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవనాధారమైన గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమ
సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకే మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని విమర్శి�
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, ఆయా పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్రంగంపేట, ఎల్గూర్స్టేషన్, నర్సానగర్, బిక్కోజీనాయక�
కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో సత్తుపల్లి నియోజకవర్�
ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, పు�