Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శించ�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కాసేపటిక్రితం ఆయన చేరుకున్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెల�
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు పంపించారని దేవీప్రసాద్ విమర్శించారు. హరీశ్రావుపై ప్రభుత్వ కుట్రలను ఎదిరిద్దామని బీఆర్ఎస్ శ్రేణ�
‘బిడ్డా.. నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే. నీ గద్దె కూల్తది జాగ్రత్త’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని రేవంత్రెడ్డి చ�
మంత్రుల మీద అనుకూల మీడియాలో కథనాలు వేయించిన రేవంత్, ఆ వ్యవహారంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చే వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు ఆరోపించా రు. దిమ్మ�
vరేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా? రాష్ట్రంలో ఒక్క గులాబీ దిమ్మె కూల్చివేసినా తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట ఘటన స్ఫూర్తితో మహిమ గల రాళ్లతో కాంగ్రెస్ నాయకుల పుర్రెలు పగుల్తాయని బీఆర్ఎస్ హనుమక
బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ను, కేసీఆర్ను వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలంటూ విద్వేషపూరితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై �
శంషాబాద్ మండలం మల్కారం శివాలయం వద్ద సోమవారం స్థానిక సర్పంచ్ కొత్త భిక్షపతిరెడ్డి ఆధ్వర్యంలో రేడియల్ రోడ్డుకు వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహించా
MP Vaddiraju Ravichandra : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఖండించారు.
Palle Ravi Kumar Goud : ఫోన్ ట్యాపింగ్ కేసులో శాసన సభ ప్రతిపక్ష ఉపనేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud ) విమర్శించారు.
KTR : బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో నోటీసులు పంపారని కేటీఆర్(KTR) అన్నారు. రేవంత్ రెడ్డి 'డైవర్షన్ పాలిటిక్స్'ను సమర్దంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.
Harish Rao : బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేటలో రూ. 10 కోట్ల వ్యయంతో ప్రారంభమై పూర్తి దశకు చేరుకున్న ఆయుష్ ఆసుపత్రిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) సందర్శించారు.