నాడు... నేడు... రేపు& తెలంగాణకు రక్షకుడు కేసీఆరే. రెండున్నర దశాబ్దాలుగా, అనేక సందర్భాల్లో ఇది నిరూపణ అవుతూనే ఉన్నది. పాతికేండ్లుగా కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.
తెలంగాణ ప్రజల తోడు నీడగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏండ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, రజతోత్సవానికి సిద్ధమైన చరిత్రాత్మక సన్నివేశమిది.
ఉమ్మడి పాలనలో తెలంగాణ పాట పాడాలంటేనే భయానక పరిస్థితులు ఉండేవి.. వాటిని తట్టుకుని పాడితే కేసులు, హత్యలు జరిగేవి.. అలాంటి దశలో ఆట, పాటకు గులాబీ జెండాయే ఆయుధంగా నిలిచింది.. అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగ�
‘వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్త�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత రైతులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపి అన్నం పెట్టారని..అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరార్ ఆ రైతులకు కనీసం నీ�
‘కేసీఆర్ తెలంగాణ జాతిపిత’ పాటను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గడప నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులు సన్నద్ధమయినట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తి సభ ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ 25 ఏండ్లు పూర�
‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన న్యాయవాదులు పార్టీ రజతోత్సవ సంరంభంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సోమ భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ పార్టీ ఆఫ�
తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య స్పష్టంచేశారు. అది తెలంగాణ ప్రజల కన్నతల్లిలాంటిదని, అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప�