రాయపోల్, జనవరి 19 : రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మహమ్మద్ గౌస్ కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) పరామర్శించారు.
బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తోందని, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమ�
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి జరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకుడు లతీఫ్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని 17వవార్డులో బీఆర్ఎస్ నాయకుడు షేక్ లతీఫ్ ఆధ్వర్�
Harish Rao| బీఆర్ఎస్ జెండాలను కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. బిడ్డా రేవంత్! బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే.. నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త అని హెచ్చ�
Municipal Elections | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది.
Gudem Mahipal Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార
Revanth Reddy | ‘తెలంగాణలో ఎన్టీఆర్కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్�
రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
KTR | ‘ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కోటి సాక్ష్యాలున్నా తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతున్నరు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
KTR | సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని శాంతియుత ర్యాలీ చేస్తున్న ప్రజలు, పార్టీ నాయకులపై నిర్బంధం దారుణమని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
Revanth Reddy | సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. వాటికి నయా పైసా కేటాయించకుండా.. అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు.. అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయట పెట్
సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబా