London | టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా యూకేలోని లండన్లో ఉంటున్న
ఉద్యమమే ఊరిపిరిగా.. తెలంగాణవాసుల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా.. స్వరాష్ట్రమే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రూపాంతరం చెంది భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ఆవిర్భవించడ�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం, సమన్యాయపాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తు�
టీఆర్ఎస్ ఒక లౌకిక పార్టీ అని, బీఆర్ఎస్గా రూపాంతరం చెందడాన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. గురువారం హైదరాబాద్ మగ్దూంభవన్లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (బీఆర్�
“స్వార్థ రాజకీయాలతో దేశం ఆగమవుతున్నది. మతవిద్వేషాలతో అశాంతి కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిప�
బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను గ్రామాల్లోని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు మరింత వివరింపజేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో గురువారం వేములవాడ నియోజకవర
రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�
దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నది. ఎక్కడచూసినా బీఆర్ఎస్ ముచ్చటే. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మ
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతో జాతీయ స్థాయిలో అన్ని వర్గాలు, ఆయా పార్టీల నుంచి మద్దతు లభిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావ
దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరేళ్ల సర్పంచ్ జహంగీర్, నాయకులు గురువారం నగరంలోని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలను వారి నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక�