భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి సిద్దిపేట జిల్లా నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక 15వ వార్డు గాడిచెర్లపల్లికి చెందిన దళిత సంఘం �
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగ�
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి గుజరాత్లోని సూరత్కు చెందిన 70 మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్�
మునుగోడులో ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. బీజేపీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన కొందరు వారంలోనే మోసపోయామని తెలుసుకొని తిరిగి గులాబీ గూటికి చేరుత
బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీకి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ అసోసియేషన్స్, సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు.
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ వివక్ష ధోరణులను వ్యతిరేకించే ప్రతి పార్టీ కేసీఆర్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్తో కలిసి అడుగులు వేసే అవకాశం ఉన్నదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు.
కర్ణాటకలో బీఆర్ఎస్తో జేడీఎస్ జోడీ కట్టనున్నది. కొత్త కలయికతో తన బలాన్ని పెంచుకోవాలని జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ చూస్తున్నది. కొత్త రాజకీయ సమీకరణల వల్ల జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల వ�
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదట్లో ఢిల్లీలో ఉండె.
దశాబ్దాల ఫ్లోరోసిస్ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్ది. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నపుడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో ఖుదాభక్ష్పల్లి గ్రామంలో శాసనసభ్యుల �