జాతీయ సమరాంగణంలో దూకేందుకు సీఎం కేసీఆర్ చేసిన శంఖారావంతో దేశంలో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. జాతి జీవనంలో ఒక నూతన శకానికి ఆవిష్కారం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం శుభ పరిణామమని మాజీ ప్రధాని, జనతాదళ్-ఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ అన్నారు. బీజేపీని గద్దె దించి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ వంటివ
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజక�
ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొ
బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం తీర్మానించింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనిల్ కూర్మాచలంతోపాటు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందినా పార్టీ గుర్తులో ఎలాంటి మార్పు ఉండదు. టీఆర్ఎస్ మాదిరి..బీఆర్ఎస్కు కారు గుర్తే కొనసాగనున్నది.
టీఆర్ఎస్ స్థానంలో జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలిచింది.
దేశంలో పెను మార్పు కోసం మహోద్యమనేత కేసీఆర్ పిడికిలి బిగించారు. నాడు స్వరాష్ట్ర సాధన కోసం కదిలిన ఆయన, నేడు ఉజ్వల భారత్ కోసం అడుగు వేశారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవ
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన తెలంగాణ రాష్ట్ర సమితి
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన పార్టీ అధినేత, సీఎం ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర స
CM KCR | భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే మనం జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని మనం జాతీయ పార్టీ జెండాను పట్టుకోని
CM KCR | భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్�
CM KCR | తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తాను.. కార్యక్షేత్రం వదలనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని తేల్చిచెప్పారు. ఉజ్వల భారతం తయారు �