తెలంగాణలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి వివక్షపూరిత పాలకుల ఆగడాలను ఎండ గట్టింది. రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా కేసీఆర్ నాయకత్వంలో అనతి కాలంలోనే తెలంగాణ ప్రజలు తమ ఇంటి పార్టీగా.. ఆత్మ గౌరవం కోసం, భావి �
టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు దక్కడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు శుక్రవారం సంబురాలు జరుపుకొన్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం పండుగలా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తల సంబురాల మధ్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాలు గులాబీమయం అయ్య�
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అధికారికంగా ఆవిర్భవించిన కొద్ది గంటల్లోనే చేరికలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనమడు (కూతురి కుమారుడు), అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు, ఇంటి స్థలం �
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అని, భవిష్యత్లో దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించుకున్నారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినుపించుకున్నారు. పార్టీ శ్రేణులు మండల కేంద
భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన స�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదం పొంద
తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు అనుమతిస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం