భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంపై శుక్రవారం జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ్కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత�
తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్�
దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంకట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, దేశంలో బీఆర్ఎస్ గుణాత్మక మార్పు తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఏనిమిదేండ్లుగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ వస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్తో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపగలడని ప్రజలు విశ్వసిస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ నవ శకానికి నాంది పలుకనున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
భారత రాష్ట్ర సమితి అవతరణ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పలువురు ప�
దేశ సమైక్యత కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దిక్షా దివస్ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు టీఆర్ఎస్.. బీఆర్ఎస్�
రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం భారత రాష్ట్ర సమితిగా గుర్తింపు ఇవ్వడంతో దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గాంధేయ మార్గంలో రాజ్యాంగ ప్
తెలంగాణలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి వివక్షపూరిత పాలకుల ఆగడాలను ఎండ గట్టింది. రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా కేసీఆర్ నాయకత్వంలో అనతి కాలంలోనే తెలంగాణ ప్రజలు తమ ఇంటి పార్టీగా.. ఆత్మ గౌరవం కోసం, భావి �