రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్ రెడ్డి, పీ రాములు, పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.