Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్(Tarique Rahman) భారత పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఆగస్టు చివరి వారంలో రెహ్మాన్ ఇండియాకు రావాల్సి ఉండగా.. అధికారికంగా మాత్రం ఆయన రాకపై ఇంకా స్పష్టత లేదు.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను రాష్
నీతి ఆయోగ్ ప్రారంభమైన (2015) తరువాత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారిగా మొత్తం 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారాలు స్వీకరిస్తున్న తెలంగాణకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి.
భూమి పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపునకు గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న సేవలను కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ స�
Rashtrapati Bhavan : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్.. ప్రకృతి అందానికి కూడా పేరెన్నికగన్నది. ముఖ్యంగా ఇక్కడి మొఘల్ గార్డెన్స్, అందులోని పూల మొక్కలు, వాటి పూలు.. ఎంతగానో ఆకట్టుకుంటాయి.
మాజీ బ్యూరోక్రాట్ రాజ్కుమార్ గోయల్ భారత ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుపై అభినందనల జడివాన కురుస్తూనే ఉన్నది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు ఫలించిన వేళ అమ్మాయిల అద్భుత ప్రదర్శనకు అందరూ కితాబిస్తున�
Team India | ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేత భారత మహిళల జట్టు గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా చారిత్రక విజయం సాధించిన జట్టును రాష్ట్రపతి అభినందించారు. ప్ర�
15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.
చట్టసభల సభ్యులు 30 రోజులు జైలులో ఉంటే వారి పదవులు రద్దయ్యే చట్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ అలాంటి చట్టం వస్తే దాదాపు రెండేండ్లు జైలులో ఉన్న అమిత్షా పదవినే ముందుగా రద్దు చేయాలని సీపీఐ జా�