పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా పింఛన్ను సవరించకపోవడంతో వారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సింగరేణి ఉద్యోగులు తమ విచారకరమైన స్థితిని తెలియజేస్తూ 202 3, ఆగస్టు 30న రా�
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆద్యకళ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ)బాధ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తేనీటి విందు ఇచ్చారు. గత జూలైలో రాష్ట్రపతి భవన్లో ‘జనజాతి దర్ప�
మన దేశంలో ప్రజా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రముఖుల మరణానంతరం వారి సేవలకు చిహ్నంగా స్మారక తపాలా బిళ్లలు, నాణేలు విడుదల చెయ్యటం ఒక సాంప్రదాయంగా వస్తున్నది.
ప్రతి ఒక్కరిలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు ప్రాధాన్యం కల్పిస్తూ పోటీల�
Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan)లో నిర్వహించిన యోగా వేడుకల్లో
CVC | కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (CVC)గా ప్రవీణ్కుమార్ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
రాజ్యాంగం ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలకు వాటా ఇవ్వడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మును కోరినట్టు జాతీయ బీసీ సంఘం నేత ఆ�
యాక్సెల్ కెమెరాను ఆవిష్కరించి జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇన్స్పైర్ అవార్డు సాధించిన విద్యార్థిని ఎం పూజకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిం�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్
సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్ర�
Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�