స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే సంప్రదాయ ‘ఎట్ హోమ్' రిసెప్షన్ ఆహ్వానాన్ని అందుకున్నారు నగరానికి చెందిన ఆకర్షణ సతీశ్. బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్�
గురువారం రాష్ట్రపతి భవన్లోని రెండు హాళ్ల పేర్లను మార్చారు. దర్బార్ హాల్ను ‘గణతంత్ర మండపం’గా, అశోక హాల్ను ‘అశోక మండపం’గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది.
దేశ ప్రధానిగా మోదీ, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తున్నవేళ రాష్ట్రపతి భవన్లోకి అనుకోకుండా ఓ పెంపుడు జంతువు ప్రవేశించదన్న వీడియో ఒకటి సంచలనం రేపుతున్నది. అది పులి..కాదు పిల్లి? కాదు మరో పెంపుడు జంత�
Rashtrapati Bhavan | రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆహ్వానం లేని (uninvited guest), అనుకోని అతిథి ఒకరు కెమెరా కంటికి చిక్కారు.
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భ
Narendra Modi | రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన అనంతరం నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దే
Narendra Modi | ఇవాళ ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన నరేంద్రమోదీ.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతిన�
లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఈసీ రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గురువారం రాష్ట్రపతిని కలిసి 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల వివరాలను సమర్పించారు.
Rashtrapati Bhavan | లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడి.. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Padma Awards | రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూ�
Governor C P Radhakrishnan : జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయనే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో ఇ�
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీటు తినిపించారు. మరికాసేపట్లో మధ్యంతర బడ్జెట్ను నిర్మలమ్మ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.